google-site-verification: google78487d974c7b676c.html
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12-01-2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్లమెంట్ సభ్యులు, భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కేక్ కట్ చేసి...
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12-01-2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. 2024 లో వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో 4,10,931 ఓట్ల మెజార్టీతో లోక్సభ సభ్యురాలిగా ఎన్నికై నవంబర్ 28న లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక...
https://youtu.be/2Paj6lAGjqc?si=muJPuKTl5id3K0hN...
https://youtu.be/vlNiZ1Z5blg?si=qm0bBdJTEbvHK1mD...
. మన టీవీ సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 10 2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి పట్టణం, మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 59 చెక్కులను ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ చేతుల మీదుగా,...
మన టీవీ సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025 గురువారం). సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని. పాత సెంటర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాతృమూర్తి అయినటువంటి ఆరోగ్యమ్మ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను స్పందించుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు...
మన టీవీ సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025 గురువారం). సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సమక్షంలో , జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు, కీసర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ కాంగ్రెస్ నాయకుల అంగీకారంతో పెనుబల్లి...
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో ఆనంద్ (17సం.) కుటుంబ సభ్యులు తనకు ద్విచక్ర వాహనం కొనలేదని 5వ తేదీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 7వ తేదీ బుధవారం...
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08-01-2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన ఉల్లాస వెంకటేశ్వరరావు (వయసు 58 సం.) 8 తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే సమీపంలోని నాగార్జునసాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అసమయంలో అక్కడ...
మన టివి సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం గురువారం. Jan 09.2025). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 8వ తేదీ బుధవారం లబ్ధిదారులకు సుమారు 45 మందికి వారి ఇళ్ల వద్దకే వెళ్లి చెక్కులను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పంపిణీ చేశారు. ...
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08-01-2025 బుధవారం). లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ . తల్లాడ మండలం లో 7వ తేదీ మంగళవారం నారాయణ పురం, కొడవటిమెట్ట, మంగాపురం, గొల్లగూడెం, పినపాక, వెంకటాపురం, కేశవ పురం, కుర్ణవెల్లి, నారయ్య...
బిఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆరవ తేదీ సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం లోని మండల కేంద్రాలల్లో బిఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలోని బిఆరయస్ నాయకులంతా కలసి విఎంబంజరింగ్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం...
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భాగ్యనగరంలో ఫ్లై ఓవర్లకు మోక్షం……సిఎం రేవంత్ రెడ్డి.భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మరో భారీ ఫ్లైఓవర్ 700 కోట్లతో జయంతో ఆరాంఘర్ నుండి జూపార్కుల మధ్య నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని, ఈ ఫ్లై ఓవర 6.8 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్ల తో ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని సీఎం రేవంత్...
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం సత్యలపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీరామ భక్తులు గత 20 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీరామచంద్ర స్వామి వారి పల్లకిని మోసుకుంటూ భద్రాచలం వెళ్లి ఆ రఘు రామున్ని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడాఈనెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని సుమారు...
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రభస గత ఏడాది జనవరి నెలలోనే ఈ ఫ్లెక్సీల గొడవ జరగటం గమనార్హం. అప్పుడు విఎం బంజర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని నాయకులే ఎత్తుకెళ్లారని వారిని కాంగ్రెస్ పెద్దలు మందలించారని అప్పట్లో ప్రజల్లో పుకార్లు...
సీఎం రేవంత్ రెడ్డి మొదటి ప్రెస్మీట్లో ముఖ్య అంశాలు...• వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు "రైతు భరోసా" ఇస్తాము. • భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏటా రూ.12 వేలు.. • జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు.. https://youtu.be/cfneFTsfNJk?si=4Mt-E_BYOAdJPOau...
India vs Australia: India are playing the fifth Test against Australia in Sydney without Rohit Sharma. Jasprit Bumrah is the captain of team India.
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో...
రాష్ట్రంలో ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి ఆర్ఆర్ఆర్ భూసేకరణను త్వరగా పూర్తి చేయండి దక్షిణ భాగానికి హెచ్ఎండీఏతో ఎలైన్మెంట్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ అటవీ అనుమతుల కోసం మంత్రులు దిల్లీకి...
© 2025 Mana TV 6 News. All rights reserved.
WhatsApp us