google-site-verification: google78487d974c7b676c.html

Spot News

Spot News

సింగరేణి శైలో బంకర్ పై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

https://youtu.be/hmaKo4LEzKM?si=uOPx3RboIG3pKEWO...

read more
Spot News

పెనుబల్లి మండలం రోడ్డు ప్రమాదం.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/02/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ సప్తపది ఫంక్షన్ హాల్ సమీపంలో 21వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం ముచ్చారం గ్రామానికి చెందిన పసుపులేటి పుల్లారావు (30సం)...

read more
Spot News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పవన్ సాయి మృతి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం - 08/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామానికి చెందిన రావిలాల పవన్ సాయి 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకి మండల పాడు లంకపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పవన్ సాయికి తలకు...

read more
Spot News

వరల్డ్ కప్ విజేతలకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.

మన టివి6 న్యూస్ ( క్రీడావార్తులు మనకోసం-03/02/2025 సోమవారం) డిఫెండింగ్ ఛాంపియన్ గా సిరీస్ పోటీపడి రెండో సారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నాను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు అన్నారు. సమిష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో...

read more
Spot News

Polavaram: తెలంగాణపై పోలవరం ప్రాజెక్టు ప్రభావం.. అధ్యయనానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు....

read more
error: Content is protected !!