ద్విచక్ర వాహనం కొనివ్వలేదని పురుగుమందు తాగిన ఆనంద్.
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో ఆనంద్ (17సం.) కుటుంబ సభ్యులు తనకు ద్విచక్ర వాహనం కొనలేదని 5వ తేదీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 7వ తేదీ బుధవారం...