google-site-verification: google78487d974c7b676c.html

Telangana

Telangana

టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ పరిశీలించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం.

మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 19/04/2025 శనివారం). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లోని టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ (Tokyo Waterfront) ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది....

read more
Telangana

ఇందిరమ్మ ఇళ్లకు మొదటి విడత లక్ష రూపాయలు సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెల్లింపు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 బుధవారం). తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్‌మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్,...

read more
Telangana

రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది…

రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. https://youtu.be/BVDxSOKC_dE?si=d0tFe-RKLQdI_3h7...

read more
Telangana

బిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందే కానీ, పదేళ్లు తెలంగాణను పట్టించుకోలేదు.

బిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందే కానీ, పదేళ్లు తెలంగాణను పట్టించుకోలేదు. https://youtu.be/ycmzLGOn-_U?si=x2p-yn8O1AZrCbvM...

read more
Telangana

1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13 /03/2025 గురువారం). “అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు....

read more
Telangana

పాఠశాలలకు 11,600 కోట్లు కేటాయింపు.

ఒక్కటే రోజున 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు కేటాయించడం  దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం నిధులు కేటాయిస్తూ విద్యా శాఖ అధికారులతో ఉత్తర్వులు జారీ చేయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలురెసిడెన్షియల్ పాఠశాలలలోచదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఎదుగుతారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి...

read more
Telangana

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 07/03/2025 శుక్రవారం) మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025 కు కేబినెట్ ఆమోదం. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మాగా విడిపోయి ఉన్న మహిళా సంఘాలు ఇకనుంచి ఒకే గొడుకు...

read more
Telangana

తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాలు విష‌యంలో ఏమాత్రం రాజీప‌డం…. సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 04/03/2025 మంగళవారం).కృష్ణా, గోదావ‌రి న‌ది జ‌లాల‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌యోజ‌నాలు కాపాడాల‌ని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాలు కాపాడుకునే విష‌యంలో తాము ఏమాత్రం రాజీప‌డ‌బోమ‌ని స్పష్టం చేశారు. ప్రధానంగా కృష్ణా...

read more
Telangana

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో సింగరేణికి జాతీయ స్థాయి కంపెనీగా గుర్తింపు.

మన టివి 6 న్యూస్ (మన దేశ వార్తలు మనకోసం (04/03/2025 మంగళవారం). రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖలో 3100 మెగావాట్ల సోలార్ మరియు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చారిత్రాత్మక ఒప్పందం. వ్యాపార విస్తరణలో సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో గొప్ప ముందడుగు.....

read more
Telangana

వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 03/03/2025 సోమవారం).వనపర్తి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 2 తేదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కొత్త ఐటీ టవర్, కొత్త ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా...

read more
Telangana

ఎస్‌ఎల్‌బిసి రెస్క్యూ ఆపరేషన్ ను మీక్షించినసిఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 03/03/2025 సోమవారం) శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చిత్తశుద్దితో పనిచేస్తుండగా, అనుకోని దుర్ఘటనగా టన్నెల్ లో ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇలాంటి విపత్తులు...

read more
Telangana

అప్పట్లో అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా ఒప్పుకుంటుంది.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 27/02/2025 గురువారం). “రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...

read more
Telangana

వారిని బయటకు తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం….. సిఎం రేవంత్ రెడ్డి.

➡️ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలపై లొక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సంబంధిత అధికారులను ఘటనా స్థలానికి పంపించామని తెలియజేశారు. ➡️ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో...

read more
Telangana

బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 (న్యూస్ మన రాష్ట్ర వార్తలు మనకోసం 24/02/2025 సోమవారం). యాదగిరిగుట్టలో …సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురమహా కుంభాభిషేక మహోత్సవంలోసతీసమేతంగా పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి. ➡️యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  పాల్గొని గోపురాన్ని స్వామివారికి...

read more
1 2 3
Page 1 of 3
error: Content is protected !!