google-site-verification: google78487d974c7b676c.html
Telangana

పాఠశాలలకు 11,600 కోట్లు కేటాయింపు.

38.4KViews

ఒక్కటే రోజున 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు కేటాయించడం  దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం

నిధులు కేటాయిస్తూ విద్యా శాఖ అధికారులతో ఉత్తర్వులు జారీ చేయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలురెసిడెన్షియల్ పాఠశాలలలోచదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఎదుగుతారు.

ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మాత్రమే ప్రతి పైసను వినియోగిస్తున్నాంమీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!