సత్తుపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర.
మన టివి6 న్యూస్-సత్తుపల్లి మండలం ( మన ప్రాంత వార్తలు మనకోసం 08/06/2025 ఆదివారం). సత్తుపల్లి పట్టణంకేంద్రంలోని 22 వ వార్డు నేతాజీ రోడ్ లో ఆదివారం ఉదయం" జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ " కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేసిన మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ...