బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రండి…… మాజీ ఎమ్మెల్యే సండ్ర.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో అమరులు అయిన టూరిస్టుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూఈ...