మన టివి6 న్యూస్ తల్లాడ మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 30/05/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు చల్లా నాగులు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఈ వి రమేష్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్లో జరిగిన రాజ్యాంగపరమైన మార్పులు, వక్ఫ బోర్డ్ నుండి వచ్చే ఆదాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వివరాలు ఇవి రమేష్ మాటల్లోనే చూద్దాం.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్