google-site-verification: google78487d974c7b676c.html
Local News

వక్ఫ్ బోర్డు ఆదాయం తీవ్రవాద సంస్థలకు చేరుతోంది…..ఇ వి రమేష్ – బిజెపి

43.2KViews

మన టివి6 న్యూస్ తల్లాడ మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 30/05/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు చల్లా నాగులు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఈ వి రమేష్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్లో జరిగిన రాజ్యాంగపరమైన మార్పులు, వక్ఫ బోర్డ్ నుండి వచ్చే ఆదాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వివరాలు ఇవి రమేష్ మాటల్లోనే చూద్దాం.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!