డాక్టర్లను కుటుంబ సభ్యులుగా భావించి ప్రోత్సహించాలి….. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణంలోని జామే మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో మసీద్ లో ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా...