google-site-verification: google78487d974c7b676c.html
Daily News

కెటిఆర్ కి సండ్ర ఆధ్వర్యంలో ఘన స్వాగతం.

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కి సత్తుపల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు..కేటీఆర్ రాకతో చీమలదండులాగా కదిలిన గులాబీ సైన్యం...బైక్ ర్యాలీలతో, గజమాలతో కేటీఆర్ కి ఘన స్వాగతం పలికిన సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు . సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో డిసీఎంఎస్ మాజీ...

read more
Daily News

ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు 420 హామీలు ఇచ్చారు. కెటిఆర్.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడై అప్పటి తెరాస లో చేరిన రాయల శేషగిరిరావు కి కేసీఆర్ ప్రభుత్వంలో 2014 లో డిసిసిబి డైరెక్టర్ గా పనిచేశారని, 2019 లో డీసీఎంఎస్ చైర్మన్ గా సేవలు అందించిన ఆయన అనారోగ్య కారణాల వలన 2024 మే 15 న హైదరాబాద్ లోని...

read more
Daily News

ఘనంగా శిలా జీవద్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/05/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గురవాయిగూడెం గ్రామంలో శిలా జీవద్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ శుక్రవారం నుండి 11వ తేదీ ఆదివారం వరకు మూడు రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు...

read more
Daily News

మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఐఎన్టియుసి వినతి పత్రం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08/05/2025 గురువారం)ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శించిన వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ ను తెలంగాణ వైద్య, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఐఎన్టియుసి నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందించారు . వైద్య , ఆరోగ్య శాఖలో 20...

read more
Daily News

భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది… సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి6 న్యూస్ ( మన రాష్ట్ర వార్తలు మనకోసం 08/05/2025 గురువారం) “భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు”...

read more
Daily News

టిపిసిసి లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్, ఆర్ టి ఐ కన్వీనర్ గా చంద్రశేఖర్ గుప్తా నియామకం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08/05/2025 గురువారం).తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ టి ఐ కన్వీనర్ గా ఖమ్మం బార్ అసోసియేషన్ కు చెందిన కోన చంద్రశేఖర్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్...

read more
Daily News

టిపిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా అనురాధ నియామకం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/05/2025 బుధవారం).తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా ఖమ్మం బార్ అసోసియేషన్ కు చెందిన ఆవుల అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ చేతుల మీదుగా నియామకపు ఉత్తర్వులు అనురాధకు అందుకున్నారు....

read more
Daily News

గ్రామస్తుల క్యాన్సర్ కు కారణమయ్యే ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/05/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ఇండోస్ కార్పోరేట్ సంస్థ చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సెల్ఫోన్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ తో మనిషి శరీరంలోని కణ అభివృద్ధి విధానంపై ప్రభావి...

read more
Daily News

ధాన్యం కొనుగోలులో ఐకెపి సిబ్బంది లీలలు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/05/2025 సోమవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఐకెపి సిబ్బంది లీలలు అన్నీ ఇన్ని కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఐకెపి సిబ్బంది అనధికారికంగా రైతులతో క్వింటాకు 2 వేలు రూపాయలు మాట్లాడుకొని ధాన్యం కొనుగోలుకు చేసి, ప్రభుత్వం పంపించిన గన్ని బ్యాగులతో,...

read more
Daily News

బోధన చారి కుటుంబానికి ఆర్థిక చేయూత.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/05/2025 సోమవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని కొత్త కారాయిగూడానికి చెందినటువంటి నెల్లూరి బోధనా చారి ఇటీవల వి.ఎం బంజర్ గ్రామంలోని తిరువూరు రోడ్ నందు గల గెస్ట్ హౌస్ ఎదురుగా క్రింద పడిపోయి మరణించాడు. వడదెబ్బ కారణంగా బోదనా చారి మరణించి ఉండవచ్చు...

read more
Daily News

ఆదివాసీల ప్రాణాలను హరిస్తున్నఆపరేషన్ “కాగార్” వెంటనే ఆపాలి….. విటల్ సిపిఎం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 04/05/2025 ఆదివారం). ప్రశ్నించే వారిని భయపెట్టడం, చంపటమే మోడీ సర్కార్ లక్ష్యమా ? అని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని జాతీయ రహదారిపై శనివారం సిపిఎం - ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో...

read more
Daily News

రాష్ట్రంలో పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో కుల గణన చేసాం…. సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01/05/2025 గురువారం).దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సందర్భంగా కుల గణనను కూడా చేర్చాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ అనుభవాలను కేంద్ర ప్రభుత్వానికి అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. జనాభా లెక్కల్లో కుల గణన అంశం చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని...

read more
Daily News

భూ భారతి చట్టం భూములకు రక్షణ కవచం ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01-05-25 బుధవారం).తల్లాడ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులందరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే...

read more
Daily News

వక్ఫ్ సవరణ చట్టంను రద్దు చేయాలి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01/05/2025 గురువారం). కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025 ను తీసుకువచ్చి ముస్లింల హక్కులను కాల రాసిoదనీ రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ( ఆర్పివి. ఫౌండర్ ) సయ్యద్ సాధిక్ అలి బుధవారం ఆరోపించారు. ఆల్ ఇండియా...

read more
Daily News

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని….. సిపిఎం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/04/2025 సోమవారం). రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మఇల్లు కేటాయించాలని సత్తుపల్లి సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పెనుబల్లి మండలం బియ్యం బంజర్ లోని చలమాల సూర్యనారాయణ భవంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ...

read more
Daily News

బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 26/04/2025 శనివారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోకాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా బిజేపీ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు మద్దతుగా పట్టణ కేంద్రంలోని షాపులు యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ...

read more
Local News

బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రండి…… మాజీ ఎమ్మెల్యే సండ్ర.

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో అమరులు అయిన టూరిస్టుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూఈ...

read more
Breaking News

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం మనం 25/04/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామ సమీపంలో గురువారం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తల ఇరువురుకు తీవ్ర గాయాలయ్యాయి. మర్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మోహన్ రావు భార్య వెంకటమ్మ తమ...

read more
Local News

కళ్లెం బిక్షంను పరామర్శించిన గౌడ సోదరులు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని పార్థసారథి పురం గ్రామానికి చెందిన కళ్లెం బిక్షం గౌడ్ ఏప్రిల్ 6 తేదీన తాడిచెట్టు ఎక్కుతూప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. పెనుబల్లి మండలానికి చెందిన గౌడ సోదరులు వేముల నరసింహారావు గౌడ్, చలమాల విఠల్రావుగౌడ్, వేముల రవి...

read more
Local News

కలెక్టర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాత మధు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/04/2025 బుధవారం).ఇందిరమ్మ లబ్ధిదారులు జాబితాలో గృహలక్ష్మి లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని ఈ రోజు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ ముజమ్మిల్ ఖాన్ ని కలసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ నాయకులు...

read more
1 3 4 5 18
Page 4 of 18
error: Content is protected !!