వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుంది… సిఎం రేవంత్ రెడ్డి
మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 26/05/2025 సోమవారం).రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో, "తెలంగాణ రైజింగ్-2047" విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ 10 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నీతి ఆయోగ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి వైపు తెలంగాణ అంటూ వివరించారు. ఈ...