google-site-verification: google78487d974c7b676c.html

Month Archives: February 2025

Daily News

వీరబాబు కుటుంబాన్ని ఆర్ధిక సహాయం చేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.

మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం). ఖమ్మం రూరల్ మండలం, ఏం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన గుర్రం.వీరబాబు ఇటీవల సాగర్ కాలువ లో పడి మృతిచెందారు. గత కొన్ని నెలల క్రితం అతని భార్య అనారోగ్యం తో మృతిచెందింది. భార్య మృతి చెందడం తో మానసిక వేదనకు గురైన...

read more
Daily News

మాలోత్ వినోద్ నీ పరామర్శించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ .

మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం ) ఖమ్మం రూరల్ మండలం, కాశీరాజుగూడెం, వాలియ తండ కి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాలోత్. వినోద్ ఇటీవల యాక్సిడెంట్ కు గురై ఖమ్మం లోని సృజన హాస్పిటల్ లో చికిత్స తీసుకొని, కాసిరాజుగూడెం, వాలియా తండ లోని తన స్వగృహంలో...

read more
Daily News

రమేష్ నీ పరామర్శించి, ఆర్ధిక సహాయం అందించిన….. భూక్యా సురేష్ నాయక్.

మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం). ఖమ్మం రూరల్ మండలం ఏం వెంకటాయపాలెంకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రెంటాల.రమేష్ ఇటీవల క్యాన్సర్ కు గురై హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో చికిత్స పొంది, ఏం.వెంకటాయపాలెం లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్...

read more
Local News

నేటి ఈ పరిస్థితి కారణం నాటి ఎమ్మెల్యే (ఇప్పుడు మాజీ) నే కారణం…. డాక్టర్ మట్టా దయానంద్ కాంగ్రెస్ నాయకులు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/02/2025 బుధవారం). సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సింగరేణి బంకర్  వల్ల కాలుష్యం తీవ్రంగా ఉండటం తో కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.కిష్టారం అంబేద్కర్ నగరవాసులు చేస్తున్న రిలే...

read more
Local News

కెసిఆర్ మా కుటుంబాన్ని మోసం చేశారు. బిఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోవద్దు……

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/02/2025 మంగళవారం సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 11వ తేదీ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పై  మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడ...

read more
Local News

రక్షిత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం

మన టివి 6 న్యూస్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 11/02/2015 మంగళవారం). పెనుబల్లి మండల పరిదిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్తగుడెం ,కుప్పెనకుంట్ల విద్యార్ధులకు రక్షిత్ ఫౌండేషన్ ఆధ్వ్యంలో ఫౌండర్ కోట జాన్ ఆధ్వర్యంలో తొమ్మిది, పదో తరగతి విద్యార్ధులకు కెరీర్ గైడెన్స్ పై మోటివేషనల్ స్పీకర్స్ కోట కిషోర్ బాబు,పంజి...

read more
Daily News

మానసిక వికలాంగుల సమక్షంలో తుంబూరు.దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన టివి 6 న్యూస్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం). 10 వ తేదీ సోమవారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా.సురేష్ నాయక్ ఆధ్వర్యంలో, మోఫి మానసిక వికలాంగుల సమక్షం లో మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ శ్రీ తుంబురు.దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా...

read more
Local News

మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం). పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తులు సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చడంతో...

read more
Local News

కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ నేడు చలో హైదరాబాద్.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం).వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నేడు జరిగే మహా ధర్నాను జయప్రదం చేయడానికి పెనుబల్లి మండలం ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా గాయం తిరుపతి రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోపిడిదారులకు అనుకూలంగా కష్టజీవులకు వ్యతిరేకంగా...

read more
Telangana

దేశంలోనే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌.

మన టివి 6 న్యూస్ మన రాష్ట్ర వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం).భారత రాజ్యాంగం ప్ర‌సాదించిన హక్కుల‌ను, గ్యారంటీలను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే 'ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ..' తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రఖ్యాత మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి...

read more
Local News

వనదర్శిని కార్యక్రమంలో ఏన్కూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు.

మన టివి6 న్యూస్ ( మన ప్రాంతం మన కోసం 10/02/2025 సోమవారం). గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లా లోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వనదర్శిని కార్యక్రమంలో పెనుబల్లి మండల పరిధిలోని పులిగుండాలు ఫారెస్ట్ ను తిలకిస్తున్నారు. ఏన్కూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సుమారు 600 మంది పులిగుండాల ప్రాజెక్ట్ అటవీ ప్రాంతాన్ని సందర్శించి,...

read more
Local News

10వ తేదీ జరిగే ప్రజాసంఘాల మహా ధర్నాను జయప్రదం చేయండి….

❗తెలంగాణకు ద్రోహం బడా బాబులకు బొజ్జం.... ❗ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది చలమాల విఠల్ రావు. మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/02/2025 ఆదివారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలంకపల్లి పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సిఐటియు జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల...

read more
Daily News

చిరుత సంచారంతో అప్రమత్తమైన అధికారులు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం. 08/02/2025 శనివారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని తాళ్లపంట గ్రామ సమీపంలో ఉన్నటువంటి పులి గుండాల పర్యాటక కేంద్రం పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. ఇటీవల కాలంలో పులిగుండాల పర్యాటక కేంద్రాన్ని ఎకో టూరిజం...

read more
Spot News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పవన్ సాయి మృతి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం - 08/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామానికి చెందిన రావిలాల పవన్ సాయి 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకి మండల పాడు లంకపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పవన్ సాయికి తలకు...

read more
Breaking News

పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.

మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 08/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామం వద్ద సత్తుపల్లి ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. లంకపల్లి గ్రామానికి చెందిన నీలాల రమేష్ , ఎస్ కె జానీ ఇద్దరు శనివారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ద్విచక్ర...

read more
Breaking News

బ్రేకింగ్ న్యూస్… పెనుబల్లి మండలం లో రోడ్డు ప్రమాదం.

మన టివి6 సిక్స్ న్యూస్ ( బ్రేకింగ్ న్యూస్ మనకోసం 07/02/2025 శుక్రవారం. )ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని మండలపాడు గ్రామానికి చెందినటువంటి రావిలాల పవన్ సాయి ని (18 సంవత్సరాలు తండ్రి సాంబశివరావు) ఢీ కొట్టిన డీసీఎం లారీ. పవన్ సాయి తన సోదరిని స్కూల్ బస్సు ఎక్కించి సందర్భంలో...

read more
Local News

తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కులగణన పై పోరాటం చేయాలి.

మనకి వి సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం - 05/02/2025 బుధవారం). సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఐదవ తేదీ బుధవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర కులగనన ప్రక్రియలో బిసిలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకొల్లు శ్రీనివాసరావు...

read more
Local News

ఆ పార్టీ పని అయిపోయింది. మాటలుగారడీనే తప్ప ఏమీ చేయలేదు. డాక్టర్ మట్టా దయానంద్.

మన టివి6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 05/02/2025 బుధవారం). సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ  ముఖ్య నాయకులు సమావేశం 4వ తేదీ మంగళవారం డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ గ్రామాల వారీగా కాంగ్రెస్ నాయకులు నుండి...

read more
Local News

సీఎం రేవంత్ రెడ్డికి వనిత పత్రం అందించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం.05/02/2025 బుధవారం).4వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వినతిపత్రం అందించారు. సత్తుపల్లి...

read more
1 2 3 4
Page 3 of 4
error: Content is protected !!