రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/04/2025 శనివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎంజె రింగ్స్ సెంటర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వెళ్లే గ్రామంలో వి.ఎం బంజర్ రింగ్ సెంటర్లో టర్న్ తీసుకుంటున్న...