బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి.
మన టివి 6 (న్యూస్ మన రాష్ట్ర వార్తలు మనకోసం 24/02/2025 సోమవారం). యాదగిరిగుట్టలో …సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురమహా కుంభాభిషేక మహోత్సవంలోసతీసమేతంగా పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి. ➡️యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని గోపురాన్ని స్వామివారికి...