ఇందిరమ్మ ఇళ్లకు మొదటి విడత లక్ష రూపాయలు సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెల్లింపు.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 బుధవారం). తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్,...