సింగరేణి శైలో బంకర్ పై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
https://youtu.be/hmaKo4LEzKM?si=uOPx3RboIG3pKEWO...
google-site-verification: google78487d974c7b676c.html
https://youtu.be/hmaKo4LEzKM?si=uOPx3RboIG3pKEWO...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ పెనుబల్లి మండల కమిటి సభ్యులు పాల్గొన్న దీక్షను ప్రారంభించిన విశ్రాంతి ఉపాధ్యాయులు కవి, రచయిత గోపిశెట్టి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ....ఎస్సీ వర్గీకరణపై వేసిన షమీ అక్తర్ కమిషన్ నివేదికలో...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). ఖమ్మం రూరల్ మండలం, తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై ఇటీవల రాత్రి సమయంలో బి ఆర్ ఎస్ గుండాలు వెనక నుండి చేసిన రాళ్ళ దాడి చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు కల్లూరు పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేల కేటిఆర్, జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను కల్లూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే లు కేటిఆర్ జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని రింగ్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16/03/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి ఎంఎస్సీ కాలువ వద్ద ఘర్షణలో యువకునికి గాయాలు. మండల పరిధిలోని విఎం బంజర్ కు చెందిన మోటం మారేష్, రాజు అనే యువకులకు టేకులపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరికి మధ్య మాట మాట...
https://youtu.be/HpHbndmsYmo?si=SfDM4xi8SNUG9hjZ...
https://youtu.be/-Ik9zfUzD5Q?si=R7EWhBQN3NwCV-kj...
https://youtu.be/uVubjBaLUzI?si=e9pj1mZfwQrF8f8H...
https://youtu.be/yZw9H3QqLGM?si=4aukoLDib91JgPzw...
https://youtu.be/s_kevNCKBOU?si=TzUiQ6aL9aIennUU...
మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 14/03/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యనగూడెం గ్రామం వద్ద 14వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన చెరుకూరి పూర్ణచంద్రరావు (60సం.) తిరువూరు నుండి బయ్యనగూడెం గ్రామానికి వచ్చే క్రమంలో...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13 /03/2025 గురువారం). “అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు....
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/03/2025 గురువారం). ఖమ్మం జిల్లా 12వ తేదీ బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ నెల 21 వ తేదీ నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మెటీరియల్స్ ను అందజేసిన ఖమ్మం...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/03/2025 బుధవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ST, SC సబ్ ప్లాన్ నిధులు సుమారు 24 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శంకుస్థాపనలు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలో సుమారు 6 కోట్లతో బ్రాహ్మలకుంట,...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంతవాతులు మనకోసం 11/03/2025 మంగళవారం). సత్తుపల్లి పట్టణంలో అంతర్ రాష్ట దొంగ బీభత్సం సృష్టించాడు. 🔻సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ని చేస్తున్న ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై నాలుగు చోట్ల కత్తి దాడి చేసి పరారైన అంతర్ రాష్ట్ర దొంగ. 🔻కానిస్టేబుల్ నరేష్ కు తల భాగంలో...
వైరల్ ఫీవర్ తో వ్యక్తి మృతి….. సానుభూతి తెలిపిన గ్రామ పెద్దలు. మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/03/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎడ్ల బంజర గ్రామంలో వైరల్ ఫీవర్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన 10వ తేదీ సోమవారం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం యడ్ల బంజర్...
https://youtu.be/2iq000KUqIs?si=K-OZThbDzwqNmBcp...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/03/2025 మంగళవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామ సమీపంలోని మామిడి తోట లో పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న సిఎం బంజర్ ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు...
ఒక్కటే రోజున 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు కేటాయించడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం నిధులు కేటాయిస్తూ విద్యా శాఖ అధికారులతో ఉత్తర్వులు జారీ చేయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలురెసిడెన్షియల్ పాఠశాలలలోచదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఎదుగుతారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి...
© 2025 Mana TV 6 News. All rights reserved.
WhatsApp us