దుక్కి దున్ని, విత్తనాలు నాటిన మంత్రి పొంగలేటి.
♦️రైతురాజులకు ఏరువాక శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ♦️రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ♦️రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం. ♦️కెసిఆర్ ప్రభుత్వం వదిలేసిన సీతారామ ప్రాజెక్టును మేము పూర్తి చేశాం. ♦️ సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం. మన టివి6 న్యూస్-కూసుమంచి, (మన ప్రాంత వార్తలు మనకోసం 15/06/2015 ఆదివారం)....