google-site-verification: google78487d974c7b676c.html
Daily News

రేషన్ బియ్యం దొంగల ముఠా అరెస్ట్….

32.9KViews

మన టివి 6 న్యూస్ కు స్వాగతం. గత కొన్ని సంవత్సరాలుగా కల్లూరు మండలం లో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి అమ్ముకుంటూ, చిన్న కోరుకొండి గ్రామంలోని కిష్టారం రోడ్ లో మార్చి 16 వ తేదీన రేషన్ షాపు తాళం పగలగొట్టి అందులో గల 180 బస్తాల సుమారు 90 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని ఎత్తుకెళ్లిన ముఠాను కల్లూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు దీనిపై కల్లూరు ఏసీపీ రఘు విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!