google-site-verification: google78487d974c7b676c.html

Tag Archives: కాంగ్రెస్ పార్టీ

Telangana

ఇందిరమ్మ ఇళ్లకు మొదటి విడత లక్ష రూపాయలు సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెల్లింపు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 బుధవారం). తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్‌మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్,...

read more
Local News

రైతులందరూ పామాయిల్ సాగు చేయండి…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 31/03/2025 సోమవారం).ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కల్లూరుగూడెంలో నిర్మించబోతున్న ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో కలిసి శంకుస్థాపన చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులందరూ వరి పంటకు...

read more
Telangana

రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది…

రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. https://youtu.be/BVDxSOKC_dE?si=d0tFe-RKLQdI_3h7...

read more
Daily News

త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన….. డాక్టర్ మట్టా దయానంద్.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 బుధవారం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలోని కల్లూరు గూడెం గ్రామంలో త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టబోయే స్థలంలో ఏర్పాటు చేసిన...

read more
Telangana

బిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందే కానీ, పదేళ్లు తెలంగాణను పట్టించుకోలేదు.

బిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందే కానీ, పదేళ్లు తెలంగాణను పట్టించుకోలేదు. https://youtu.be/ycmzLGOn-_U?si=x2p-yn8O1AZrCbvM...

read more
Daily News

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగలేటి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/03/2025 శుక్రవారం). ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ♦️పెనుబల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు,...

read more
Crime News

కిరణ్ కుమార్ పై దాడి పిరికిపందల చర్య….    భూక్యా.సురేష్ నాయక్.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). ఖమ్మం రూరల్ మండలం, తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై ఇటీవల రాత్రి సమయంలో  బి ఆర్ ఎస్ గుండాలు వెనక నుండి  చేసిన రాళ్ళ  దాడి చేశారు.    ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు...

read more
Local News

కల్లూరు పట్టణంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు కల్లూరు పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేల కేటిఆర్, జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను కల్లూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర...

read more
Local News

సత్తుపల్లి లో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే లు కేటిఆర్ జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని రింగ్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ...

read more
Telangana

1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13 /03/2025 గురువారం). “అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు....

read more
Local News

విద్యార్థులకు పాడ్స్ , మెటీరియల్స్ అందజేసిన సురేష్ నాయక్…..

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/03/2025 గురువారం). ఖమ్మం జిల్లా 12వ తేదీ బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ నెల 21 వ తేదీ నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మెటీరియల్స్ ను అందజేసిన ఖమ్మం...

read more
Local News

అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/03/2025 బుధవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ST, SC సబ్ ప్లాన్ నిధులు సుమారు 24 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శంకుస్థాపనలు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలో సుమారు 6 కోట్లతో బ్రాహ్మలకుంట,...

read more
Telangana

పాఠశాలలకు 11,600 కోట్లు కేటాయింపు.

ఒక్కటే రోజున 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు కేటాయించడం  దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం నిధులు కేటాయిస్తూ విద్యా శాఖ అధికారులతో ఉత్తర్వులు జారీ చేయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలురెసిడెన్షియల్ పాఠశాలలలోచదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఎదుగుతారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి...

read more
1 2 3
Page 1 of 3
error: Content is protected !!