google-site-verification: google78487d974c7b676c.html

Tag Archives: కాంగ్రెస్ పార్టీ

Daily News

నున్నా… ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం……

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/05/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నున్నా రామకృష్ణ ఆరోపించటం మండలంలో పెను దుమారని లేపింది. దీనిపై స్పందించిన పెనుబల్లి మండల కాంగ్రెస్...

read more
Daily News

శిలాజీవ ద్వజము ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ ఆర్ ఆర్, మట్టా……

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/05/2025 సోమవారం). పెనుబల్లి మండలం గుర్వాయిగూడెం గ్రామంలో రామాలయం, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎంపీ రామ...

read more
Local News

మీ త్యాగం చిరస్మరణీయం…. డాక్టర్ మట్టా దయానంద్.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/05/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండల పరిధిలో భీమవరం గ్రామంలో పని చేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలను శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి కూలీల ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి...

read more
Daily News

భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది… సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి6 న్యూస్ ( మన రాష్ట్ర వార్తలు మనకోసం 08/05/2025 గురువారం) “భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు”...

read more
Daily News

భూ భారతి చట్టం భూములకు రక్షణ కవచం ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01-05-25 బుధవారం).తల్లాడ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులందరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే...

read more
Telangana

ఇందిరమ్మ ఇళ్లకు మొదటి విడత లక్ష రూపాయలు సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెల్లింపు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 బుధవారం). తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్‌మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్,...

read more
Local News

రైతులందరూ పామాయిల్ సాగు చేయండి…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 31/03/2025 సోమవారం).ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కల్లూరుగూడెంలో నిర్మించబోతున్న ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో కలిసి శంకుస్థాపన చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులందరూ వరి పంటకు...

read more
Telangana

రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది…

రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. https://youtu.be/BVDxSOKC_dE?si=d0tFe-RKLQdI_3h7...

read more
Daily News

త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన….. డాక్టర్ మట్టా దయానంద్.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 బుధవారం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలోని కల్లూరు గూడెం గ్రామంలో త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టబోయే స్థలంలో ఏర్పాటు చేసిన...

read more
Telangana

బిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందే కానీ, పదేళ్లు తెలంగాణను పట్టించుకోలేదు.

బిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందే కానీ, పదేళ్లు తెలంగాణను పట్టించుకోలేదు. https://youtu.be/ycmzLGOn-_U?si=x2p-yn8O1AZrCbvM...

read more
Daily News

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగలేటి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/03/2025 శుక్రవారం). ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ♦️పెనుబల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు,...

read more
Crime News

కిరణ్ కుమార్ పై దాడి పిరికిపందల చర్య….    భూక్యా.సురేష్ నాయక్.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). ఖమ్మం రూరల్ మండలం, తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై ఇటీవల రాత్రి సమయంలో  బి ఆర్ ఎస్ గుండాలు వెనక నుండి  చేసిన రాళ్ళ  దాడి చేశారు.    ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు...

read more
Local News

కల్లూరు పట్టణంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు కల్లూరు పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేల కేటిఆర్, జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను కల్లూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర...

read more
Local News

సత్తుపల్లి లో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే లు కేటిఆర్ జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని రింగ్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ...

read more
1 2 3 4
Page 2 of 4
error: Content is protected !!