నేటి ఈ పరిస్థితి కారణం నాటి ఎమ్మెల్యే (ఇప్పుడు మాజీ) నే కారణం…. డాక్టర్ మట్టా దయానంద్ కాంగ్రెస్ నాయకులు.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/02/2025 బుధవారం). సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సింగరేణి బంకర్ వల్ల కాలుష్యం తీవ్రంగా ఉండటం తో కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.కిష్టారం అంబేద్కర్ నగరవాసులు చేస్తున్న రిలే...