మీ త్యాగం చిరస్మరణీయం…. డాక్టర్ మట్టా దయానంద్.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/05/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండల పరిధిలో భీమవరం గ్రామంలో పని చేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలను శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి కూలీల ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి...