సత్తుపల్లి లో భారీ చోరీ…..
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని సింగరేణి కోటర్స్ లో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ సింగరేణి కోటర్స్ లో 8 ఏళ్లలో దొంగతనానికి పాల్పడి బంగారం, నగదును భారీగా దోచుకున్నారు. సింగరేణి క్వార్టర్స్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వైర్...