కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం
మన టివి6 న్యూస్ - సత్తుపల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 20/05/2015 మంగళవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాలను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు....