మిర్చికి రూ.25 వేలు మద్దతు ధర నిర్ణయించాలి.
రైతుల మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
కింటాకు రూ 25000 ధర నిర్ణయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొనుగోలు చేయాలి
ఖమ్మం లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి
అరుణ ప్రతాప్, గాయం తిరుపతి రావు డిమాండ్. మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/02/2025 మంగళవారం).మిర్చి...