google-site-verification: google78487d974c7b676c.html
Cinema

ద్విచక్ర వాహనం కొనివ్వలేదని పురుగుమందు తాగిన ఆనంద్.

మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో ఆనంద్ (17సం.) కుటుంబ సభ్యులు తనకు ద్విచక్ర వాహనం కొనలేదని 5వ తేదీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 7వ తేదీ బుధవారం...

read more
Cinema

సాగర్ కాలవలో పడి వ్యక్తి మృతి.

మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08-01-2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన ఉల్లాస వెంకటేశ్వరరావు (వయసు 58 సం.) 8 తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే సమీపంలోని నాగార్జునసాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అసమయంలో అక్కడ...

read more
Daily News

త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ…. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.

మన టివి సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం గురువారం. Jan 09.2025). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 8వ తేదీ బుధవారం లబ్ధిదారులకు సుమారు 45 మందికి వారి ఇళ్ల వద్దకే వెళ్లి చెక్కులను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పంపిణీ చేశారు.  ...

read more
Daily News

మన ఇంటికే మన ఎమ్మెల్యే….

మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08-01-2025 బుధవారం). లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ .  తల్లాడ మండలం లో 7వ తేదీ మంగళవారం నారాయణ పురం, కొడవటిమెట్ట, మంగాపురం, గొల్లగూడెం, పినపాక, వెంకటాపురం, కేశవ పురం, కుర్ణవెల్లి, నారయ్య...

read more
Daily News

బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం.

బిఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆరవ తేదీ సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం లోని మండల కేంద్రాలల్లో బిఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలోని బిఆరయస్ నాయకులంతా కలసి విఎంబంజరింగ్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం...

read more
Daily News

ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భాగ్యనగరంలో ఫ్లై ఓవర్లకు మోక్షం……సిఎం రేవంత్ రెడ్డి.భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మరో భారీ ఫ్లైఓవర్ 700 కోట్లతో జయంతో ఆరాంఘర్ నుండి జూపార్కుల మధ్య నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని, ఈ ఫ్లై ఓవర 6.8 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్ల తో ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని సీఎం రేవంత్...

read more
Devotional

ముక్కోటి పండుగను పురస్కరించుకొని భద్రాచలం పాదయాత్ర…..

ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం సత్యలపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీరామ భక్తులు గత 20 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీరామచంద్ర స్వామి వారి పల్లకిని మోసుకుంటూ భద్రాచలం వెళ్లి ఆ రఘు రామున్ని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడాఈనెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని సుమారు...

read more
Daily News

మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రభస

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రభస గత ఏడాది జనవరి నెలలోనే ఈ ఫ్లెక్సీల గొడవ జరగటం గమనార్హం. అప్పుడు విఎం బంజర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని నాయకులే ఎత్తుకెళ్లారని వారిని కాంగ్రెస్ పెద్దలు మందలించారని అప్పట్లో ప్రజల్లో పుకార్లు...

read more
Daily News

నూతన సంవత్సరంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి ప్రెస్ మీట్….

సీఎం రేవంత్ రెడ్డి మొదటి ప్రెస్మీట్లో ముఖ్య అంశాలు...• వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు "రైతు భరోసా" ఇస్తాము. • భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏటా రూ.12 వేలు.. • జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు.. https://youtu.be/cfneFTsfNJk?si=4Mt-E_BYOAdJPOau...

read more
Andhra Pradesh

Andhra Pradesh News: ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రారంభించారు. అమరావతి: ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో...

read more
Daily News

Cm revanth reddy: ఉదారంగా పరిహారం

రాష్ట్రంలో ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను త్వరగా పూర్తి చేయండి దక్షిణ భాగానికి హెచ్‌ఎండీఏతో ఎలైన్‌మెంట్‌ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ అటవీ అనుమతుల కోసం మంత్రులు దిల్లీకి...

read more
Spot News

Polavaram: తెలంగాణపై పోలవరం ప్రాజెక్టు ప్రభావం.. అధ్యయనానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు....

read more
Education

పిల్లలకు కొత్త మావయ్య

Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. నేడు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకే రోజు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేయడం ఒదే తొలిసారి....

read more
Special Interviews

Sankranthiki Vasthunam: వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ ….

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.. ప్రమోషన్ లో భాగంగా మూవీ టీం ఫన్నీ ఇంటర్వ్యూ ..   https://youtu.be/Z7HHBi0Qldc...

read more
Horoscope

Vastu Tips For Money: డబ్బును ఇంట్లో ఈ వస్తువులతో కలిపి ఉంచవద్దు.. అలా చేస్తే సర్వం కోల్పోతారు జాగ్రత్త

Vastu Tips For Money: మీ వస్తువులను నిర్వహించడానికి వాటిని సరిగ్గా ఉపయోగించడానికి మీరు ఎల్లప్పుడూ సరైన వాస్తు నియమాలను పాటించాలి. మీరు ఆర్థికంగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే, ఈ తప్పులు మీకు ఇబ్బందిగా మారవచ్చు. Vastu Tips For Money: ఒక వ్యక్తి ఆకస్మికంగా డబ్బు పోతుందని ఆందోళన చెందుతుంటే, దాని వెనుక ఖచ్చితంగా...

read more
1 13 14
Page 14 of 14
error: Content is protected !!