google-site-verification: google78487d974c7b676c.html
Breaking News

ఆటోని ఢీకొట్టిన కారు – నలుగురికి తీవ్ర గాయాలు.

12.6KViews

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/02/2025 ఆదివారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి  గ్రామం వద్ద ఆదివారం రాత్రి 1:30 (AM) నిమిషాలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటోను ఢీ కొట్టిన కారు నలుగురికి తీవ్ర గాయాలు.

సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది టెక్నీషియన్ రామకృష్ణ, పైలెట్ రాధాకృష్ణ తక్షణమే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!