google-site-verification: google78487d974c7b676c.html
Telangana

ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ స్టూడెంట్స్‌కు రేవంత్‌ రెడ్డి సర్కార్ శుభవార్త.

62.6KViews

మన టివి 6న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఎస్ సత్యనారాయణ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. 
2024 – 2025 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటలకు అల్పాహారం 10వ తరగతి వార్షిక పరీక్షలు ముగిసే వరకు నిర్వహిస్తారని   ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు వివి రామారావు, ఎస్.కె షకీలా, వాసం వెంకటేశ్వరావు, కే మాధవి, సిహెచ్ భాస్కరరావు, ముత్తయ్య కృష్ణప్రియ, సోమ్లా నాయక్, బత్తుల సత్యనారాయణ, వనమా నాగేశ్వరరావు, బండి నాగేశ్వరరావు, ఏ సైదారావు, వి కృష్ణా నాయక్, జి వీరస్వామి, వంగా రామారావు, టి వందనం, పద్మలత, లావణ్య, రాణి, ఎస్.కె జాన్ బి , మునీరున్నీసా బేగం, మనీ రామ్, బి రామారావు, పి శ్రీనివాసరావు, కె ఎస్ ఎస్ రాజు, బండి రాము పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!