రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/04/2025 సోమవారం)ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందినటువంటి సడియము వంశీ (తండ్రి శ్రీను) వి.ఎం బంజర్ ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం...