మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం – ఖమ్మం రూరల్ మండలంమన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/05/2025 ఆదివారం) ఆరెకోడు తండా 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం గుగులోతు కృష్ణ అనే రైతు తన బెండ తోట కాపు అయిపోవడంతో తోటను వదిలేశాడు. మేతకు వెళ్లిన సుమారు 50 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. వీటితోపాటు ఒక పాడి గేద ఆవు కూడా మరణించడంతో ఆ పశువుల యజమానులు బోరున విలపిస్తున్నారు. మాలోతు బాలాజీ, మాలోతు ఉపేందర్ బానోతు రామ్ల, బానోతు శంకర్ మాలోతు గోపి చనిపోయిన పశువులు యజమానులుగా గుర్తించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్