ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం సత్యలపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీరామ భక్తులు గత 20 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీరామచంద్ర స్వామి వారి పల్లకిని మోసుకుంటూ భద్రాచలం వెళ్లి ఆ రఘు రామున్ని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా
ఈనెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని సుమారు 400 మంది శ్రీరామ భక్తులు సత్యాలు పాడు గ్రామం నుండి 5వ తేదీ సాయంత్రం మూడు గంటలకు పాదయాత్ర భద్రాచలం ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగంగా 6వ తేదీ సాయంత్రం వి ఎం బంజర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అభయాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు వీరికి అల్పాహారాన్ని అందించారు.
వీరితో కలిసి శ్రీరామ పల్లకిని మోచారు.
Mana Tv 6 News > Devotional > ముక్కోటి పండుగను పురస్కరించుకొని భద్రాచలం పాదయాత్ర…..
ముక్కోటి పండుగను పురస్కరించుకొని భద్రాచలం పాదయాత్ర…..

Source:mana tv6 news
the authorManatv6News_J SRINIVAS REPORTER
All posts byManatv6News_J SRINIVAS REPORTER
You Might Also Like
పంచాయతీ పెండింగ్ బిల్లులు క్లియర్.
May 23, 2025
నీలాద్రీశ్వరుని కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి…..
February 25, 2025
నేడే వసంత పంచమి.
February 2, 2025