google-site-verification: google78487d974c7b676c.html
Daily News

ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

87.7KViews

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భాగ్యనగరంలో ఫ్లై ఓవర్లకు మోక్షం……సిఎం రేవంత్ రెడ్డి.
భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మరో భారీ ఫ్లైఓవర్ 700 కోట్లతో జయంతో ఆరాంఘర్ నుండి జూపార్కుల మధ్య నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని, ఈ ఫ్లై ఓవర 6.8 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్ల తో ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!