google-site-verification: google78487d974c7b676c.html
Crime News

రోడ్డు ప్రమాదంలో యువకునికి గాయాలు.

7.41KViews

మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతంఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంకిష్టారం వై జంక్షన్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చేసుకుంది. లారీ, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాపురం గ్రామానికి చెందిన సుభాని తన యువకునికి (28 సం ) తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!