మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 02/03/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడెం తిరువూరు జాతీయ రహదారిపై సంబంధిత అధికారుల సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. ఈ జాతీయ రహదారిపై సమస్యలు ప్రమాదాలకు దారితీస్తున్న సంబంధిత అధికారులు సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే తప్ప జాతీయ రహదారి సిబ్బంది గుంటలను పూడ్చరా ? మరమ్మత్తులు చేయరా ? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం క్రింది వీడియోలో చూద్దాం…..
Source:mana tv6 news