Cm revanth reddy: ఉదారంగా పరిహారం
రాష్ట్రంలో ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి ఆర్ఆర్ఆర్ భూసేకరణను త్వరగా పూర్తి చేయండి దక్షిణ భాగానికి హెచ్ఎండీఏతో ఎలైన్మెంట్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ అటవీ అనుమతుల కోసం మంత్రులు దిల్లీకి...