మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 27/01/2025 సోమవారం సోమవారం సోమవారం). 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని,ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని, అందుకు మూలాధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన “గణతంత్ర దినోత్సవం” సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం.
Source:mana tv6 news