google-site-verification: google78487d974c7b676c.html

Telangana

Telangana

ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతాం…. సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి6 న్యూస్ (దావోస్ పర్యటన వార్తలు మనకోసం). ఒక ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సతత హరితంగా మార్చే 'ట్రిలియన్ ట్రీ ఉద్యమం ' (Trillion Tree Campaign) లో భాగమవుతానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు....

read more
Telangana

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో కీలక పెట్టుబడి ఒప్పందం.

మన టివి6 న్యూస్ (దావోస్ పర్యటన వార్తలు మనకోసం). దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో కీలక పెట్టుబడిని రాబట్టింది. రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రకటించింది....

read more
Telangana

చిన్నతనంలో నాన్నతో కలిసి పొలం పనిచేసేవాడిని…… మంత్రి పొంగిలేటి.

🔻ఉండేది హైదరాబాద్ లో... పుట్టి పెరిగింది నారాయణపురంలోనే..... 🔻మహిళా కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మన టివి6 న్యూస్ (మన ప్రాంతం వార్తలు మనకోసం) నేలకొండపల్లి మండలం నాకు వ్యవసాయం చేయడం వచ్చు, వ్యవసాయం పై నాకూ అవగాహన ఉంది.... నాన్న బతికున్నప్పుడు ఆయనతో కలిసి నా చిన్నతనంలో పొలం పని చేసే వాడిని....

read more
Telangana

తెలంగాణ రాష్ట్రం ఖనిజనిక్షేపాలతో సమృద్ధిగా ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.

మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మన కోసం, 21/01/2025 మంగళవారం).ఒడిశా రాష్ట్రం కోణార్క్‌లో 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. తెలంగాణ రాష్ట్రం ఖనిజనిక్షేపాలతో సమృద్ధిగా ఉంది 2014లో 1,958 కోట్లు ఉన్న ఆదాయం  2023-24 నాటికి 5,440 కోట్లకు ఖనిజ ఆదాయం పెరిగింది. 32...

read more
Telangana

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు.

మన టివి6 న్యూస్ (దావోస్ వార్తలు మనకోసం 21/01/2025 మంగళవారం). దావోస్‌లోని తెలంగాణ పెవీలియన్‌లో సందడి నెలకొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) 55 వ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ పెవీలియన్ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ నివాదంతో...

read more
Telangana

ప్రజా పాలనలో తెలంగాణ మహిళలు మహారాణులు కాబోతున్నారు..

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21-01-2025 మంగళవారం). తెలంగాణ ప్రభుత్వంలో మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తుంది. మహిళా సమాఖ్యల వ్యాపార వృద్ధి కోసం శిల్పారామంలో ఇందిరా మహిళ శక్తి బజార్ ను ప్రారంభించారు. ఇక్కడ...

read more
Telangana

రాయికోడ్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహ.

*రాయికోడ్ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ. *6 గ్యారంటీల్లో భాగంగా జనవరి 26 నుండి నాలుగు ప్రతిష్టాత్మక పథకాల అమలు. *స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కృషి. *పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు....

read more
Telangana

జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20-01-2025 సోమవారం).ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు పెద్ద ఎత్తున హాజరై అభినందనలు...

read more
Telangana

తెలంగాణలో సింగపూర్ భారీ పెట్టుబడుల దిశగా సానుకూల చర్చలు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ గారితో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడికి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి....

read more
Telangana

పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజినిఅభినందించిన సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్న మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.  తెలంగాణ నుంచి...

read more
Telangana

సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE Singapore)ను సందర్శించారు. ✅ సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును ముఖ్యమంత్రి...

read more
Telangana

కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం….

కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.... https://youtu.be/5vYu9aqm8vw?si=Gum26U2uvdkYqXc7...

read more
Telangana

ఫార్ములా – ఇ రేస్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కెటిఆర్.

భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెడితే విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే...

read more
Telangana

ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం.

మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15-01-2025 బుదవారం). కృష్ణా నదీ జ‌లాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణ‌కు అంతర్రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు జరిపేలా...

read more
1 2 3
Page 3 of 3
error: Content is protected !!