మన టివి6 న్యూస్-సత్తుపల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 01/06/2025 ఆదివారం). మండల పరిధిలోని సదాశివునిపాలెం గ్రామంలో కీర్తి శేషులు ఆళ్ల మురహరిరావు ఇటీవల కాలంలో మరణించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హ తుమ్మల నాగేశ్వరరావు ఆదిఊ స్వర్గీయ ఆళ్ళ మురహరిరావు చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట కాంగ్రెస్ నాయకులు వినుకొండ కృష్ణ, తుమ్మల అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్