google-site-verification: google78487d974c7b676c.html

Telangana

Telangana

వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 03/03/2025 సోమవారం).వనపర్తి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 2 తేదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కొత్త ఐటీ టవర్, కొత్త ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా...

read more
Telangana

ఎస్‌ఎల్‌బిసి రెస్క్యూ ఆపరేషన్ ను మీక్షించినసిఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 03/03/2025 సోమవారం) శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చిత్తశుద్దితో పనిచేస్తుండగా, అనుకోని దుర్ఘటనగా టన్నెల్ లో ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇలాంటి విపత్తులు...

read more
Telangana

అప్పట్లో అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా ఒప్పుకుంటుంది.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 27/02/2025 గురువారం). “రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...

read more
Telangana

వారిని బయటకు తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం….. సిఎం రేవంత్ రెడ్డి.

➡️ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలపై లొక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సంబంధిత అధికారులను ఘటనా స్థలానికి పంపించామని తెలియజేశారు. ➡️ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో...

read more
Telangana

బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 (న్యూస్ మన రాష్ట్ర వార్తలు మనకోసం 24/02/2025 సోమవారం). యాదగిరిగుట్టలో …సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురమహా కుంభాభిషేక మహోత్సవంలోసతీసమేతంగా పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి. ➡️యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  పాల్గొని గోపురాన్ని స్వామివారికి...

read more
Telangana

తక్షణమే రాకేష్‌కు కావాల్సిన వైద్య సాయం అందించండి…. సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 21/02/2025 శుక్రవారం).కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు గూళ్ల రాకేష్ గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్‌కు కావాల్సిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా వైద్యం అందించడంతో పాటు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనాన్ని...

read more
Telangana

తెలంగాణకు రావలసిన కృష్ణ జలాల నీటి వాటా ఎంత ? మీరు ఒప్పుకున్నది ఎంత ?

తెలంగాణకు 550 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. 298 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకున్న ఘనత కేసిఆర్ దేఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి https://youtu.be/yweCKXBIOc8?si=rJsGpI5AeXfco0y3...

read more
Telangana

సైబర్ నేరాలను తంగిచడంలో దేశానికే రోల్ మాడల్‌గా తెలంగాణాని తీర్చిదిద్దుతాం… సిఎం  రేవంత్ రెడ్డి.

సైబర్ నేరాలను తంగిచడంలో దేశానికే రోల్ మాడల్‌గా తెలంగాణాని తీర్చిదిద్దుతాం... సిఎం  రేవంత్ రెడ్డి. https://youtu.be/HU9Np0D2GGs?si=uS92igikDB86sU5P...

read more
Telangana

సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం… సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ ( మన రాష్ట్ర వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం) సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం...

read more
Telangana

తెలంగాణ రాష్ట్రం బ్రెజిలతో కీలక ఒప్పందం.

మన టివి 6 న్యూస్ ((మన రాష్ట్ర వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం). స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి తెలంగాణ రాష్ట్రంలోని "టి హబ్" (T-Hub), బ్రెజిల్‌లోని "హబ్ గోయస్‌" ల మధ్య మన రాష్ట్రం, బ్రెజిల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్...

read more
Telangana

దేశంలోనే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌.

మన టివి 6 న్యూస్ మన రాష్ట్ర వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం).భారత రాజ్యాంగం ప్ర‌సాదించిన హక్కుల‌ను, గ్యారంటీలను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే 'ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ..' తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రఖ్యాత మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి...

read more
Telangana

ఉస్మానియా హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం). శతాబ్ద కాలపు చరిత.. రాబోయే వందేళ్ల పాటు సేవలు అందించబోయే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన నిర్మాణ మహోజ్వల ఘట్టానికి 31వ తేదీ శుక్రవారం అడుగుపడింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు....

read more
Telangana

ప్రపంచంలోనే పొడవైన నడవదగిన రహదారి.

ప్రపంచంలోనే పొడవైన నడవదగిన రహదారి 14,000 మైళ్లకు పైగా విస్తరించి ఉంది మరియు ఇప్పటివరకు పూర్తిగా పూర్తి కాలేదు. ఈ అసాధారణ మార్గం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి ప్రారంభమై రష్యాలోని మగడాన్ వరకు కొనసాగుతుంది, వివిధ భూభాగాలు, వాతావరణాలు, మరియు సంస్కృతులను దాటుకుంటూ వెళ్తుంది. ఈ ప్రయాణం రోజుకు సుమారు 12-15 మైళ్లు నడిచినట్లయితే,...

read more
Telangana

ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ స్టూడెంట్స్‌కు రేవంత్‌ రెడ్డి సర్కార్ శుభవార్త.

మన టివి 6న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఎస్ సత్యనారాయణ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. 2024 - 2025 విద్యా సంవత్సరం...

read more
Telangana

విద్యుత్ రంగం బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు

♦️హిమాచల్ ప్రదేశ్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులపై ఆసక్తి కనపరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ♦️Boot (బిల్డ్ ఒన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో ప్రతిపాదనలు ఆహ్వానించిన హిమాచల్ ప్రభుత్వం. ♦️MOU పంపాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ సీఎంను కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ♦️రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది....

read more
Telangana

బాపూజీ కి పుష్పాంజలి అర్పించిన గవర్నర్, రాష్ట్ర మంత్రులు.

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్‌హౌస్ బాపూ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు ,...

read more
Telangana

వాళ్లు నా కాలి గోటికి కూడా సరిపోరు… రామిరెడ్డి వెంకటరెడ్డి.

కేటీఆర్… నువ్వు హరీష్ రావు…నా కాలి గోటికి కూడా సరిపోరు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీలాగా అయ్యల పేరు… చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. కష్టపడి 5సార్లు ఎమ్మెల్యే అయిన, ఒకసారి ఎంపీ అయినా… https://youtu.be/-eXTZz8Dq8o?si=y3V03VwpQMa1uTHa...

read more
1 2 3
Page 2 of 3
error: Content is protected !!