బ్రేకింగ్ న్యూస్… పెనుబల్లి మండలం లో రోడ్డు ప్రమాదం.
మన టివి6 సిక్స్ న్యూస్ ( బ్రేకింగ్ న్యూస్ మనకోసం 07/02/2025 శుక్రవారం. )ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని మండలపాడు గ్రామానికి చెందినటువంటి రావిలాల పవన్ సాయి ని (18 సంవత్సరాలు తండ్రి సాంబశివరావు) ఢీ కొట్టిన డీసీఎం లారీ. పవన్ సాయి తన సోదరిని స్కూల్ బస్సు ఎక్కించి సందర్భంలో...